Friday, January 29, 2010

ఎన్-టీవీలో స్టింగు రంగడి వేధింపులు..

ఐ-న్యూస్ వదిలిపెట్టి ఎన్-టీవీలో చేరిన రాజశేఖర్ తన వెంట సొంత పటాలాన్ని తీసుకెళ్ళాడు. అప్పటికే అక్కడ కీలక స్థానాల్లో ఉన్న జర్నలిస్టులను ప్రాధాన్యత లేని స్థానాలకు బదిలీ చేసి తన వారినందరినీ నింపేశాడు. కొంత మంది పాత జర్నలిస్టులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించేశారు. ఈ పరిణామాలు కొమ్మినేని శ్రీనివాస రావు లాంటి సీనియర్ జర్నలిస్టులకు మింగుడు పడకున్నా జాయమాన్య నిర్ణయాన్ని ఎదిరించలేక మౌనంగా తిలకిస్తున్నారు. స్టింగు రంగడి వేధింపుల నుండి తమను రక్షించాలని ఎన్-టీవీ జర్నలిస్టులు వేడుకుంటున్నారు.