Tuesday, August 7, 2007

ఎన్ టీవీలో సం'కుల ' సమరం

ఇంకా ప్రారంభమైనాకాలేదు అప్పుడే ఎన్ టీవీలో వర్గ పోరాటాలు ప్రారంభమైనాయి. రామానుజం-కొమ్మినేని-మూర్తి త్రయంల అంతర్గత పోరాటం వెగటు పుట్టిస్తోంది. బ్రాహ్మణ-కమ్మ రాజకీయాల నడుమ సిన్సియర్ జర్నలిస్టులు నలిగి పోతున్నారు. తాజాగా మూర్తి(మాజీ ఈటీవీ) కొమ్మినేని వర్గంతో తగాదా పెట్టుకొని సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. బహుషా మూర్తి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ఎన్ టీవీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అటు కొమ్మినేని ఇటు రామానుజం 'ఇతర ' అవకాశాలు వెతుక్కుంటున్నారనే వదంతులున్నాయి.