Sunday, September 6, 2009

మీడియా మిత్రుడికి జోహార్!
ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి అస్తమయం తెలుగు ప్రజలందరికీ విచారాన్ని కలిగించింది. రాజశేఖర రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా పని చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కోర్టు కేసు కారణంగా ఇది కార్యరూపం దాల్చక వై.ఎస్.ను కోల్పోవడం బాధారం. జర్నలిస్టులకు మెడిక్లైం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పుణ్యమే.. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఎబౌట్ తెలుగు మీడియా ఘనంగా నివాళులర్పిస్తోంది.