Monday, October 12, 2009

' జెమినిన్యూస్ ' కొత్త బాస్ ఎవరు?

జెమినిన్యూస్ చాలా కాలంగా తలకాయ లేకుండానే నడుస్తోంది.. అదేనండీ హెడ్ అంటే బాస్ లేకుండా అనమాట. మధు వెళ్ళిపోయిన రెండేళ్ళకు సతీష్ బాబు జెమినిన్యూస్ ఎడిటర్ అయ్యారు. సతీష్ బాబు కూడా రిజైన్ చేసి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇంతవరకూ కొత్త ఎడిటర్ నియామక జరగలేదు. బహుషా తక్కువ జీతం తీసుకుంటూ ఎండీ కిరణ్ తిట్లు తినేవారెవరూ దొరికి ఉండరు. తాజాగా సన్ గ్రూప్ ఎపీ సీఓఓ గా వచ్చిన సంజీవ రెడ్డి ఈ విషయంలో దృష్టి పెట్టారు. జీ టీవీలో తనకు పైరవీలు చేసి పెట్టిన క్రైం రిపోర్టర్ మహ్మద్ గౌసుద్దీన్ ను జెమిని న్యూస్ హెడ్ గా తీసుకు రావాలని సంజీవ రెడ్డి తహ తహ లాడుతున్నారట. ఇతడు ప్రవర్తణలో కరీం స్కూల్ విధ్యార్థే. అమ్మాయిల జీవితాలతో ఆటలాడే ఇతగాడిని తోటి రిపోర్టర్లు ముద్దుగా సెక్సుద్దీన్ అని పిలుస్తారట. కాగా సతీష్ బాబు కూడా మళ్ళీ జెమిని ఎడిటర్ గా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.