Sunday, March 30, 2008

వెంకట ' కృష్ణ లీలలు '

దురదృష్ట వశాత్తు ప్రతిభ ఉన్న మీడియాలో గుర్తింపు రాక మరుగున పడ్డ జర్నలిస్టులెందరో ఉన్నారు. గుర్తింపు రావాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు. కులం, కాకా పట్టే విద్య కూడా కావాలి. ఆ లక్షణాలన్నీ ఉండబట్టే పర్వతనేని వెంకటకృష్ణ ఈటీవీలో ఒక వెలుగు వెలుగున్నాడు. లేకపోతె వరంగల్ జిలా పర్వతగిరి కాంట్రబ్యూటర్ గానే కొనసాగే వాడేమొ? ' పట్టు ' కళలో ఆరితేరిన వెంకటకృష్ణ ఈటీవీలో సీనియర్లందరిని సాగనంపాడు. కొందరు సీనియర్లు ' ఫిలింసిటీ ' దాటి బయటకు రాకుండా కట్టడి చేయగలిగాడు. ప్రస్తుతం వెంకటకృష్ణను ఫోర్జరీ కేసు వెంటాడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళ స్థలాల కోసం రామోజీ ఫిలింసిటీలో ఉండే చాలా మంది సీనియర్ జర్నలిస్టులకు అప్లికేషన్లు అందకుండా వెంకటకృష్ణ అడ్డుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దరఖస్తు చేసుకున్నా వారిలో 15కు పైగా అనర్హులు ఉన్నారని తెలుస్తోంది. ఈటీవీ నుండి దరఖాస్తు చేసుకున్న కొందరు సీనియర్ జర్నలిస్టుల పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదు. తనకు గిట్టని వారి పేర్లు అర్హుల జాబితాలో చోటు చేసుకోకుండా వెంకటకృష్ణ సాయశక్తులా ప్రయత్నించాడు. ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ స్క్రూటినీ కమిటీ సమావేశంలో ఈటీవీ నుండి ఒక పేరు కచ్చితంగా ఉండాలని వెంకటకృష్ణ గట్టిగా పట్టు పట్టదు. ఆ పేరు వెంకటకృష్ణ ప్రియురాలిది. ఈటీవీలో చాలా కాలంగా పని చేస్తున్నట్లు ఒక ఫోర్జరీ లేఖను ఈ దరఖాస్తు వెంట దాఖలు చేశాడు. అసలు ఈమె ఎవరా అని విచారిస్తే ఆవిడకి ఈటీవీతో ఎలాంటి సంబందం లేదని బయట పడింది. ఆమె ఒక అగ్ర దర్శకుడి పీ.ఆర్.ఓ. వెంకటకృష్ణ ఫొర్జరీ వ్యవహారం ఈటీవీ యాజమాన్యం దృష్టికి వెళ్ళి oది. పాపం వెంకటకృష్ణకు కష్ట కాలం మొదలైంది. అదృష్టవశాత్తు ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ జాబితాను జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ పక్కన పెట్టింది.