Thursday, July 19, 2007

కొత్త పత్రికల భవిశ్యత్తు ఏమిటి?

సాక్షి, సూర్య పత్రికలపై మీడియా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 'ఆ' రెండు పత్రికలకు పోటీగా వస్తున్న ఈ పత్రికలు జర్నలిస్టులకు జీతాలు పెద్ద మొత్తంలో ఎర వేస్తున్నాయి.. ఈ విశయంలో జర్నలిస్టులంతా హాపీగానీ ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ అండ దండలతో వస్తున్న ఈ పత్రికల భవిశ్యత్తు ఏమిటి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రెండేళ్ళ తర్వాత కర్మగాలి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతే పరిస్తితి ఏమిటి?. వై.ఎస్. సర్కారు ఇప్పుడు ఈనాడును ముప్పుతిప్పలు పెడుతున్నట్లే తెలుగుదేశం ప్రభుత్వం సాక్షి, సూర్యల పని పట్టదా?. ఆమెన్ పాపము శమించు గాక.. జర్నలిస్టు ఎక్కడ పని చేస్తున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుందాం.. కాని అధిక జీతాలకు ఆశ పడి తొందర పాటు నిర్నయాలు తీసుకోవద్దనే మా సలహా..